Thursday, January 13, 2011



శ్రీరామకృష్ణులు  ఒక దివ్య దృశ్యములో నరేంద్రనాథుని సప్తర్షులలో
ఒకరిగా దర్శించారు. స్వయంగా స్వామి వివేకానంద, తన సందేశ శక్తిని
ఈ విధంగా చాటి చెప్పారు. "ఈ శరీరం నుండి బయటపడి ,
దాన్ని చిరిగిన వస్త్రంలా  విసర్జించాలని నాకు అనిపించవచ్చు. కానీ
'ఈ లోకమంతా భగవన్మయమే' అనే అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందేవరకు,
ప్రపంచంలోని స్త్రీ, పురుషులందరికీ నా శక్తి స్పూర్తినిస్తుంది.

                                                                          - స్వామి వివేకానంద .

No comments:

Post a Comment